ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిPitlam | విద్యుత్​ షాక్​తో ఇద్దరు రైతుల దుర్మరణం

    Pitlam | విద్యుత్​ షాక్​తో ఇద్దరు రైతుల దుర్మరణం

    Published on

    అక్షరటుడే, నిజాంసాగర్: Pitlam | విద్యుదాఘాతంతో (Electric shock) ఇద్దరు రైతులు మృతి చెందిన ఘటన పిట్లం మండలంలో (Pitlam mandal) మంగళవారం చోటు చేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. రైతు ఆగమయ్య పొలం వద్ద బోరు మరమ్మతులు చేసేందుకు మరో ఇద్దరు రైతులు రాములు, హనుమయ్య వెళ్లారు. బోరు నుంచి పైపులు బయటకు తీస్తుండగా.. పైనున్న 11 కేవీ విద్యుత్​ తీగలు తగలడంతో రాములు, హనుమయ్య మృతి చెందాడు. ఆగమయ్య తీవ్రంగా గాయపడినట్లు గ్రామస్థులు తెలిపారు. విషయం తెలుసుకున్న పిట్లం పోలీసులు (Pitlam Police) ఘటనా స్థలానికి వెళ్తున్నారు.

    Latest articles

    Union Cabinet | లక్నోలో మెట్రో విస్తరణకు నిధులు మంజూరు.. మరోసారి హైదరాబాద్​కు మొండిచేయి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Union Cabinet | కేంద్ర కేబినెట్​ మంగళవారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలో...

    Giriraj College | లెఫ్టినెంట్ డాక్టర్ రామస్వామికి అసోసియేట్ ప్రొఫెసర్​గా పదోన్నతి

    అక్షరటుడే, ఇందూరు: Giriraj College | గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు శాఖ అధ్యక్షుడిగా, ఎన్​సీసీ అధికారిగా...

    Nizamabad TDP | బీఆర్​ఎస్​ అవినీతి పాలనపై చర్యలు మరిచారా..?

    అక్షరటుడే, ఆర్మూర్: Nizamabad TDP | బీఆర్​ఎస్​ ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగిందంటూ ఆరోపణలు చేసిన కాంగ్రెస్​ ప్రభుత్వం...

    ACB Trap | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జూనియర్​ అసిస్టెంట్లు​​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Trap | ఏసీబీ అధికారులు (ACB Officers) దూకుడు పెంచారు. అవినీతి అధికారుల...

    More like this

    Union Cabinet | లక్నోలో మెట్రో విస్తరణకు నిధులు మంజూరు.. మరోసారి హైదరాబాద్​కు మొండిచేయి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Union Cabinet | కేంద్ర కేబినెట్​ మంగళవారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలో...

    Giriraj College | లెఫ్టినెంట్ డాక్టర్ రామస్వామికి అసోసియేట్ ప్రొఫెసర్​గా పదోన్నతి

    అక్షరటుడే, ఇందూరు: Giriraj College | గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు శాఖ అధ్యక్షుడిగా, ఎన్​సీసీ అధికారిగా...

    Nizamabad TDP | బీఆర్​ఎస్​ అవినీతి పాలనపై చర్యలు మరిచారా..?

    అక్షరటుడే, ఆర్మూర్: Nizamabad TDP | బీఆర్​ఎస్​ ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగిందంటూ ఆరోపణలు చేసిన కాంగ్రెస్​ ప్రభుత్వం...