Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad City | ఇద్దరు ఏఎస్సైలకు ఎస్సైలుగా ప్రమోషన్​

Nizamabad City | ఇద్దరు ఏఎస్సైలకు ఎస్సైలుగా ప్రమోషన్​

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Nizamabad City | నిజామాబాద్​ పోలీస్​ కమిషనరేట్​ ( Nizamabad Police Commissionerate) పరిధిలో ఇద్దరు ఏఎస్సైలకు పదోన్నతి లభించింది. ఏఎస్సైలు బి.బాలశౌరి రాజు, దయాల్ సింగ్​లకు ఎస్సైలుగా ప్రమోషన్​ వచ్చింది.

దీంతో సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) వారిని అభినందించారు. ఈ సందర్భంగా వారికి బ్యాడ్జిలు అలకరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ప్రమోషన్​ ద్వారా విధుల్లో మరింత బాధ్యత పెరుగుతుందని అన్నారు. ఉత్తమ సేవలు అందించాలని వారికి సూచించారు.