ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Tirumala | తిరుమలలో భక్తులకు మెరుగైన ఆహారం.. అందుబాటులోకి ఆహార నాణ్యత పరీక్ష పరిశోధనశాల

    Tirumala | తిరుమలలో భక్తులకు మెరుగైన ఆహారం.. అందుబాటులోకి ఆహార నాణ్యత పరీక్ష పరిశోధనశాల

    Published on

    అక్షరటుడే, తిరుమల: Tirumala : భక్తులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు టీటీడీ కీలక అడుగు వేసింది. తిరుమలలో ఆహార నాణ్యత పరీక్ష పరిశోధనశాలను ఏర్పాటు చేసింది. మంగళవారం దీనిని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు (Tirumala Tirupati Devasthanams Board) ఛైర్మన్ బీ.ఆర్. నాయుడు Chairman B.R. Naidu, ఈవో శ్యామలరావు EO Shyamala Rao ప్రారంభించారు.

    Tirumala : ప్రయోజనం ఏమిటంటే..

    స్వామివారి ప్రసాదాలు, నెయ్యి లాంటి వస్తువుల నాణ్యతను పరీక్షించేందుకు ఇప్పటి వరకు ఇతర రాష్ట్రాలకు నమూనాలు పంపాల్సి వచ్చేది. ఇకపై ఆ సమస్య ఉండదు. తిరుమలలోనే అత్యాధునిక పరికరాలతో పరీక్షలు నిర్వహించగలిగే విధంగా పరిశోధనశాలను తీర్చిదిద్దారు.

    Tirumala : కల్తీ నెయ్యి వ్యవహారంతో..

    తిరుమలలో నెయ్యి నాణ్యతను పరీక్షించే వసతి లేదని ఇప్పటివరకు లేదు. కాగా, గతంలో కల్తీ నెయ్యి వ్యవహారం వెలుగు చూడటంతో.. తాజాగా స్థానికంగానే నెయ్యి నాణ్యతను పరీక్షించే ఏర్పాట్లను చేశారు.

    READ ALSO  National Highways | రాష్ట్రంలోని రోడ్లకు మహర్దశ.. 15 జాతీయ రహదారుల విస్తరణకు ఆమోదం

    నెయ్యిలో నాణ్యత శాతం, కల్తీ శాతాన్ని వెంటనే విశ్లేషించే HPLC (High Performance Liquid Chromatograph), GC (Gas Chromatograph) యంత్రాలు ఏర్పాటు చేశారు. ఈ యంత్రం విలువ రూ.75 లక్షల వరకు ఉంటుంది. దీనిని గుజరాత్​ (Gujarat) కు చెందిన నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు (National Dairy Development Board – NDDB) విరాళంగా అందజేసింది.

    Tirumala : మైసూర్​లో ప్రత్యేక శిక్షణ..

    ఆహార నాణ్యత పరిశీలనలో పాలుపంచుకునే సిబ్బంది, పోటు కార్మికులకు మైసూర్‌ (Mysore) లోని CFTRIలో ప్రత్యేక శిక్షణ అందించారు. ఆహార నాణ్యత పరిశోధనశాల ప్రారంభ వేడుకలో టీటీడీ బోర్డు సభ్యులు శాంతా రామ్, సదాశివరావు, నరేష్, సీఈ సత్య నారాయణ, డిప్యూటీ ఈవోలు సోమన్నారాయణ, భాస్కర్, అధికారులు పాల్గొన్నారు.

    READ ALSO  Tirumala | శ్రీవారి భక్తులకు గుడ్​న్యూస్​.. తిరుమలలో మరో క్యూ కాంప్లెక్స్​!

    Latest articles

    Pune | బాత్‌రూం వీడియోల‌తో అర్ధాంగిని బ్లాక్‌మెయిల్ చేసిన ప్రభుత్వ అధికారి.. షాక్‌లో పోలీసులు!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pune | పూణె సమీపంలోని అంబేగావ్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ ప్రభుత్వ...

    CM Revanth | కుటుంబ సభ్యుల ఫోన్ కాల్స్ వినాల్సిన అవసరమేంటి.. సీఎం సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth | ఫోన్​ ట్యాపింగ్ (Phone Tapping)​ వ్యవహారంపై సీఎం రేవంత్​రెడ్డి (CM...

    Andre Russell | కెరీర్‌లో చివ‌రి మ్యాచ్ ఆడిన ర‌స్సెల్.. చివ‌రి మ్యాచ్‌లోనూ అదిరిపోయే షో..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Andre Russell | ప్రపంచ క్రికెట్‌లో అత్యంత ధారాళంగా బౌలర్లపై విరుచుకుపడే బ్యాటర్లలో ఒకరైన...

    INDvsENG | నాలుగో టెస్ట్‌లోను టాస్ ఓడిన భార‌త్.. లంచ్ స‌మ‌యానికి భార‌త్ 78/0

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: INDvsENG | మాంచెస్ట‌ర్ వేదిక‌గా నేటి నుండి ఇంగ్లండ్‌- భార‌త్ (England and India) మ‌ధ్య...

    More like this

    Pune | బాత్‌రూం వీడియోల‌తో అర్ధాంగిని బ్లాక్‌మెయిల్ చేసిన ప్రభుత్వ అధికారి.. షాక్‌లో పోలీసులు!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pune | పూణె సమీపంలోని అంబేగావ్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ ప్రభుత్వ...

    CM Revanth | కుటుంబ సభ్యుల ఫోన్ కాల్స్ వినాల్సిన అవసరమేంటి.. సీఎం సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth | ఫోన్​ ట్యాపింగ్ (Phone Tapping)​ వ్యవహారంపై సీఎం రేవంత్​రెడ్డి (CM...

    Andre Russell | కెరీర్‌లో చివ‌రి మ్యాచ్ ఆడిన ర‌స్సెల్.. చివ‌రి మ్యాచ్‌లోనూ అదిరిపోయే షో..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Andre Russell | ప్రపంచ క్రికెట్‌లో అత్యంత ధారాళంగా బౌలర్లపై విరుచుకుపడే బ్యాటర్లలో ఒకరైన...