అక్షరటుడే, ఎల్లారెడ్డి: Mla Madan Mohan Rao | మావోయిస్టులు అమర్చిన ల్యాండ్మైన్(Landmine) పేలుడులో పాల్వంచకు చెందిన గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ వడ్ల శ్రీధర్(Greyhounds Constable Vadla Sridhar) మృతిచెందారు. శుక్రవారం ఆయన స్వగ్రామంలో నిర్వహించిన అంత్యక్రియల్లో ఎమ్మెల్యే మదన్మోహన్రావు(Mla Madan Mohan Rao) పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీధర్కు ఘన నివాళులర్పించారు. ఆయన దేశానికి చేసిన సేవలను మరువలేనివన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు.
