ePaper
More
    HomeతెలంగాణMulugu | అటవీ శాఖ అధికారులపై గిరిజనుల దాడి

    Mulugu | అటవీ శాఖ అధికారులపై గిరిజనుల దాడి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Mulugu | అటవీశాఖ అధికారులపై గిరిజనులు తిరగబడ్డారు. ఈ ఘటన ములుగు(Mulugu) జిల్లాలో సోమవారం చోటు చేసుకుంది. ఏటూరునాగారం మండలం చల్పాకలోని అటవీ భూముల్లో కొందరు గిరిజనులు గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారు. ఈ క్రమంలో గుడిసెలను తొలగించడానికి అటవీ శాఖ అధికారులు(Forest Department officers) సోమవారం పోలీసుల సాయంతో జేసీబీ, డోజర్లతో వెళ్లారు. దీంతో గిరిజనులు ఫారెస్ట్​ అధికారులు(Forest officers), పోలీసులపై తిరగబడ్డారు. కర్రలతో జేసీబీ, ట్రాక్టర్​(Tractor)పై దాడి చేశారు. అధికారులపై కారం చల్లి కర్రలతో దాడి చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

    READ ALSO  Tiger | మరోసారి పెద్దపులి కలకలం.. గోకుల్ తండాలో ఆవుపై దాడి

    Latest articles

    Mir Alam Tank | ప్రభుత్వం కీలక నిర్ణయం.. మీరం ఆలం చెరువుపై బ్రిడ్జి నిర్మాణానికి రూ.430 కోట్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mir Alam Tank | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ (Hyderabad)​...

    Maoists | భారీగా లొంగిపోయిన మావోయిస్టులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Maoists | కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్​ కగార్​తో (Operation Kagar) కలవరపడుతున్న మావోయిస్టులను లొంగుబాట్లు...

    Fertilizers | రైతులకు ఎరువులు అందుబాటులో ఉంచాలి

    అక్షరటుడే, భీమ్​గల్​: Fertilizers | రైతులకు ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచాలని డీపీవో(DPO Srinivas rao), మండల ప్రత్యేకాధికారి...

    Kamareddy MLA | సీఎంఆర్ఎఫ్, కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy MLA | సీఎం రిలీఫ్ ఫండ్, కల్యాణలక్ష్మి చెక్కులను కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట...

    More like this

    Mir Alam Tank | ప్రభుత్వం కీలక నిర్ణయం.. మీరం ఆలం చెరువుపై బ్రిడ్జి నిర్మాణానికి రూ.430 కోట్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mir Alam Tank | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ (Hyderabad)​...

    Maoists | భారీగా లొంగిపోయిన మావోయిస్టులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Maoists | కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్​ కగార్​తో (Operation Kagar) కలవరపడుతున్న మావోయిస్టులను లొంగుబాట్లు...

    Fertilizers | రైతులకు ఎరువులు అందుబాటులో ఉంచాలి

    అక్షరటుడే, భీమ్​గల్​: Fertilizers | రైతులకు ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచాలని డీపీవో(DPO Srinivas rao), మండల ప్రత్యేకాధికారి...