ePaper
More
    HomeతెలంగాణMulugu | అటవీ శాఖ అధికారులపై గిరిజనుల దాడి

    Mulugu | అటవీ శాఖ అధికారులపై గిరిజనుల దాడి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Mulugu | అటవీశాఖ అధికారులపై గిరిజనులు తిరగబడ్డారు. ఈ ఘటన ములుగు(Mulugu) జిల్లాలో సోమవారం చోటు చేసుకుంది. ఏటూరునాగారం మండలం చల్పాకలోని అటవీ భూముల్లో కొందరు గిరిజనులు గుడిసెలు వేసుకొని నివసిస్తున్నారు. ఈ క్రమంలో గుడిసెలను తొలగించడానికి అటవీ శాఖ అధికారులు(Forest Department officers) సోమవారం పోలీసుల సాయంతో జేసీబీ, డోజర్లతో వెళ్లారు. దీంతో గిరిజనులు ఫారెస్ట్​ అధికారులు(Forest officers), పోలీసులపై తిరగబడ్డారు. కర్రలతో జేసీబీ, ట్రాక్టర్​(Tractor)పై దాడి చేశారు. అధికారులపై కారం చల్లి కర్రలతో దాడి చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

    More like this

    Free sewing machine training | వెల్లుట్లలో అందుబాటులోకి ఉచిత కుట్టుమిషన్ శిక్షణ.. 50 శాతం సబ్సిడీపై మిషన్​ల అందజేత

    అక్షరటుడే, ఎల్లారెడ్డి : Free sewing machine training : కామారెడ్డి Kamareddy జిల్లా ఎల్లారెడ్డి మండలం వెల్లుట్ల...

    Tirupati-Shirdi train | చంద్రబాబు ప్రతిపాదనకు కేంద్రం సానుకూల స్పందన.. ఇకపై నిత్యం తిరుపతి – షిర్డీ రైలు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Tirupati-Shirdi train | తిరుపతి-షిర్డీ మధ్య నిత్యం ఎక్స్‌ప్రెస్‌​ రైలు నడపాలని ఆంధ్రప్రదేశ్​ Andhra Pradesh...

    tarpaulin covers Distribution | శిథిలావస్థకు చేరిన ఇళ్ల పరిశీలన.. బాధితులకు టార్పాలిన్​ల అందజేత

    అక్షరటుడే, కోటగిరి: tarpaulin covers Distribution | నిజామాబాద్​ జిల్లా Nizamabad district రూద్రూర్ మండల Rudrur mandal...