ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిJEE Advanced Results | జేఈఈ అడ్వాన్స్​లో మెరిసిన గిరిజన విద్యార్థులు

    JEE Advanced Results | జేఈఈ అడ్వాన్స్​లో మెరిసిన గిరిజన విద్యార్థులు

    Published on

    అక్షరటుడే, బాన్సువాడ: JEE Advanced Results | నస్రుల్లాబాద్ మండలంలోని (Nasrullabad mandal) సంగెం తండా (Sangem Thanda) నుంచి జేఈఈ అడ్వాన్స్​లో ముగ్గురు గిరిజన విద్యార్థులు మెరిశారు. తండాకు చెందిన జరుపుల సుధాకర్ 177వ ర్యాంక్ సాధించాడు. మాలోత్ రవితేజ 509, నెనావత్ శేఖర్ 736 ర్యాంకులు సాధించి సత్తా చాటారు. సుధాకర్, రవితేజ ఇద్దరు నిజాంసాగర్ జవహర్ నవోదయ విద్యాలయంలో ఇంటర్​ చదివారు. సుధాకర్ ఆల్​ ఇండియా స్థాయిలో ఉత్తమ ర్యాంకు సాధించడం గర్వకారణమని తండావాసులు సంతోషం వ్యక్తం చేశారు.

    More like this

    attempted to murder | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల కఠిన కారాగారం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: attempted to murder : భార్యపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల కఠిన కారాగార...

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...

    Kammarpalli | ఆదర్శంగా నిలుస్తున్న ఎస్సై అనిల్ రెడ్డి

    అక్షరటుడే, కమ్మర్​పల్లి : Kammarpalli | కమ్మర్​పల్లి ఎస్సై అనిల్ రెడ్డి (SI Anil Reddy) ప్రత్యేకత చాటుకుంటున్నారు....