ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిBhubarathi | భూభారతితో రికార్డుల్లో పారదర్శకత : ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు

    Bhubarathi | భూభారతితో రికార్డుల్లో పారదర్శకత : ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు

    Published on

    అక్షరటుడే, నిజాంసాగర్​: Bhubarathi | కొత్తగా వచ్చిన భూభారతి చట్టం ద్వారా భూరికార్డుల్లో పారదర్శకత ఉంటుందని ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు(MLA Lakshmi Kantha Rao) పేర్కొన్నారు. సోమవారం కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్, ఎమ్మెల్యేలు కలిసి ఎడ్లబండిపై నిజాంసాగర్​ తహశీల్దార్​ కార్యాలయం వరకు వచ్చారు.

    అనంతరం నిర్వహించిన భూభారతి అవగాహన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే(MLA thota lakshmikanth rao) మాట్లాడుతూ.. భూభారతి చట్టం ద్వారా భూసమస్యలన్నింటినీ సులభంగా పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పిట్లం మార్కెట్ కమిటీ ఛైర్మన్ మనోజ్ కుమార్ pitlam market committee, కాంగ్రెస్ నిజాంసాగర్ మండలాధ్యక్షుడు మల్లికార్జున్, నిజాంసాగర్, మహమ్మద్ నగర్ తహశీల్దార్లు​ భిక్షపతి, సవాయి సింగ్, నాయకులు, కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...