ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిCM Revanth Reddy | సీఎం రేవంత్‌ను కలిసిన టీపీసీసీ జనరల్‌ సెక్రెటరీ

    CM Revanth Reddy | సీఎం రేవంత్‌ను కలిసిన టీపీసీసీ జనరల్‌ సెక్రెటరీ

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: CM Revanth Reddy | ఇటీవల టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా (TPCC General Secretary chandrashekar Reddy) నియమితులైన గడ్డం చంద్రశేఖర్‌ రెడ్డి శనివారం సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.

    హైదరాబాద్‌లో ఈ సందర్భంగా ఆయనను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమించడంపై సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, ప్రభుత్వ సంక్షేమపథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం సూచించినట్లు చంద్రశేఖర్‌ రెడ్డి చెప్పారు. కామారెడ్డి అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరగా సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...