Tenth Results | పదో తరగతి ఫలితాలపై కీలక అప్​డేట్​.. రిజల్ట్స్​ డేట్​ ఫిక్స్​

అక్షరటుడే, వెబ్​డెస్క్: Tenth Results | తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పదో తరగతి  ఫలితాలను tenth class results బుధవారం(30వ తేదీన) ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. పరీక్షలు మార్చి 21వ తేదీ నుంచి ఏప్రిల్​ నాలుగు వరకు పరీక్ష రాశారు. 5 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. కాగా.. మార్కుల విధానంలో ఫలితాలను వెల్లడించనుంది. గతంలో ఉన్న గ్రేడింగ్​ విధానానికి స్వస్తి పలికింది. […]

అక్షరటుడే, వెబ్​డెస్క్: Tenth Results | తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పదో తరగతి  ఫలితాలను tenth class results బుధవారం(30వ తేదీన) ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. పరీక్షలు మార్చి 21వ తేదీ నుంచి ఏప్రిల్​ నాలుగు వరకు పరీక్ష రాశారు. 5 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. కాగా.. మార్కుల విధానంలో ఫలితాలను వెల్లడించనుంది. గతంలో ఉన్న గ్రేడింగ్​ విధానానికి స్వస్తి పలికింది. ఇందులో భాగంగా మార్కులతో పాటు సబ్జెక్టుల వారీగా గ్రేడ్స్​ ఇవ్వనుంది.

రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ముగియగా.. ఇటీవల మూల్యాంకనం కూడా పూర్తయింది. కాగా.. గ్రేడింగ్​ విధానంపై గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం state govt కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై గ్రేడింగ్​ అవసరం లేదని, పాత పద్ధతిలోనే మార్కుల విధానంలో మెమోలు జారీ చేస్తామని స్పష్టం చేసింది. దీనిపై తుది మార్గదర్శకాలు విడుదల చేయడంలో జాప్యం జరిగింది. ఈ నేపథ్యంలో ఫలితాల విడుదలలో కాస్త జాప్యం జరుగుతూ వచ్చింది.

ఇటీవల కీలక సమీక్ష జరిపిన విద్యాశాఖ education dept మార్కుల విధానంలో మెమోల memo జారీకి నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం సమయమిస్తే ఎప్పుడైనా ఫలితాలు విడుదల చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. కాగా.. 30వ తేదీ ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల చేయనునుంది.

Related articles

Telangana Cabinet Meeting | నేడు తెలంగాణ కేబినెట్​ భేటీ.. రైతు భరోసాపై ప్రకటన వచ్చేనా

రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది. రైతు భరోసా, బడ్జెట్ సమావేశాల గురించి చర్చించనున్నారు.

Tirumala Snake Bite | తిరుమల క్యూలైన్‌లో పాము కలకలం.. భక్తురాలిని కాటు వేయ‌డంతో ఐసీయూలో చికిత్స

తిరుమల శ్రీవారి దర్శనానికి వ‌చ్చిన భక్తురాలిని పాము కాటేయడంతో కలకలం రేగింది. టీటీడీ సిబ్బంది వెంటనే స్పందించి అశ్విని ఆసుపత్రికి తరలించగా, అనంతరం స్విమ్స్‌లో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

RTC Bus Falls Into Valley | లోయలో పడిన బస్సు : ప్రయాణికులకు గాయాలు

ఆదిలాబాద్ జిల్లాలో ఓ బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు.

India Semi Chances | సూపర్ 8లో టీమిండియాకు భారీ షాక్.. సెమీస్ ఆశలు సజీవంగా ఉన్నాయా లేదా?

ఐసీసీ మెన్స్ వ‌ర‌ల్డ్ క‌ప్ టీ 20 సూపర్ 8 దశలో భార‌త జ‌ట్టుకు గట్టి దెబ్బ తగిలింది. సౌతాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో ఓటమి చవిచూసినా, సెమీఫైనల్ అవకాశాలు పూర్తిగా ముగియలేదు. అయితే మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో భారత్ తప్పక విజయం సాధించాల్సిందే.