అక్షరటుడే, ఆర్మూర్: Digital Library | యువతీయువకులు డిజిటల్ లైబ్రరీ(Digital Library)లో సేవలను వినియోగించుకుని పోటీ పరీక్షల్లో రాణించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి(Anthireddy Rajireddy) అన్నారు. సోమవారం ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి వినయ్రెడ్డి(Incharge Vinay Reddy)తో కలిసి పట్టణంలోని గ్రంథాలయంలో డిజిటల్ లైబ్రరీని ప్రారంభించారు. కార్యక్రమంలో ఆర్మూర్ ఏఎంసీ ఛైర్మన్ సాయిబాబా గౌడ్, కాంగ్రెస్ నాయకులు గిరి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.