Kamareddy | ఏకగ్రీవంగా టీఎన్జీవోస్ సహకార కో-ఆపరేటివ్ ఎన్నికలు

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | తెలంగాణ సహకార నాన్ గెజిటెడ్ ఎన్నికలు (Non-Gazetted elections) మంగళవారం టీఎన్జీవోస్ కార్యాలయంలో (TNGOs office) నిర్వహించారు. తెలంగాణ సహకార నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం హైదరాబాద్ అధ్యక్షుడు శ్రీధర్ అధ్యక్షతన జరిగిన ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. జిల్లా అధ్యక్షుడిగా నర్సింలు, అసోసియేట్ అధ్యక్షుడిగా లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులుగా కరుణాకర్ రెడ్డి, అబ్దుల్ అలీం, సాయినాథ్, కార్యదర్శిగా సయ్యద్ మసియోద్దీన్, జాయింట్ సెక్రెటరీలుగా రాధిక, విశ్వనాథ్, కోశాధికారిగా సృజన్ గౌడ్, ఆర్గనైజింగ్ సెక్రెటరీగా […]

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | తెలంగాణ సహకార నాన్ గెజిటెడ్ ఎన్నికలు (Non-Gazetted elections) మంగళవారం టీఎన్జీవోస్ కార్యాలయంలో (TNGOs office) నిర్వహించారు. తెలంగాణ సహకార నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం హైదరాబాద్ అధ్యక్షుడు శ్రీధర్ అధ్యక్షతన జరిగిన ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి.

జిల్లా అధ్యక్షుడిగా నర్సింలు, అసోసియేట్ అధ్యక్షుడిగా లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులుగా కరుణాకర్ రెడ్డి, అబ్దుల్ అలీం, సాయినాథ్, కార్యదర్శిగా సయ్యద్ మసియోద్దీన్, జాయింట్ సెక్రెటరీలుగా రాధిక, విశ్వనాథ్, కోశాధికారిగా సృజన్ గౌడ్, ఆర్గనైజింగ్ సెక్రెటరీగా సురేష్, పబ్లిసిటీ సెక్రెటరీగా విష్ణు, ఈసీ మెంబర్లుగా మమత, విజయలక్ష్మి, రమాదేవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం ఎన్నికైన వారిని ఘనంగా సన్మానించారు.

కార్యక్రమంలో టీఎన్జీవోస్ హైదరాబాద్ మహిళా కార్యదర్శి రాజకుమారి, జిల్లా అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, అసోసియేట్ అధ్యక్షుడు చక్రధర్, కోశాధికారి దేవరాజు, తెలంగాణ సహకార నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం మెదక్ జిల్లా అధ్యక్షుడు రామాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Related articles

Maoist Movement End Phase | ముగిసిన మావోయిస్టుల ఉద్యమ ప్రస్థానం!

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Maoist Movement End Phase | ఒకప్పుడు దేశంలోని పలు ప్రాంతాల్లో సమాంతర ప్రభుత్వాలు నడిపిన మావోయిస్టు పార్టీ ఉద్యమ...

Balakrishna House Car Accident | బాలకృష్ణ ఇంటి వద్ద కారు బీభత్సం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Balakrishna House Car Accident | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా ప్రయాణిస్తున్న కారు...

Modi Launches Namo Bharat | తొలి హైస్పీడ్​ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Modi Launches Namo Bharat | ఉత్తర ప్రదేశ్​లోని మీరట్​లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఆదివారం...

Eco Run 2.0: మాదాపూర్‌లో మైండ్‌స్పేస్ ఈకో రన్ 2.0 సందడి.. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా 4,200 మంది పరుగు

హైదరాబాద్: ఐటీ హబ్ మాధాపూర్‌లో ఆదివారం ఉదయం పరుగు ఉత్సాహం ఉప్పొంగింది. మైండ్‌స్పేస్ REIT, మిర్చి సంయుక్తంగా నిర్వహించిన మైండ్‌స్పేస్ ఈకో రన్ 2.0...