Homeక్రైంNandyala | బైక్​పైకి దూసుకెళ్లిన టిప్పర్​

Nandyala | బైక్​పైకి దూసుకెళ్లిన టిప్పర్​

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్:Nandyala | ఆంధ్రప్రదేశ్​(Andhra Pradesh)లో ఓ టిప్పర్​ బీభత్సం సృష్టించింది. టిప్పర్​ అదుపు తప్పి బైక్​ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన నంద్యాల జిల్లా నందికొట్కూరు హైవే(Nandikotkur Highway)పై చోటు చేసుకుంది. టిప్పర్(Tipper)​ అదుపు తప్పి డివైడర్​పై నుంచి వెళ్లి మరి అవతల రోడ్డులో వెళ్తున్న బైక్ను ఢీకొంది. అనంతరం రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడిపోయింది. టిప్పర్ డ్రైవర్ మద్యం మత్తులో ఉండడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. కాగా.. ఈ ఘటనలో వాహనదారులు ఎల్లాగౌడ్, రెహమాన్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు.

Must Read
Related News