Homeక్రైంSangareddy | టిప్పర్​కు కరెంట్​​ షాక్​.. డ్రైవర్​ సజీవ దహనం

Sangareddy | టిప్పర్​కు కరెంట్​​ షాక్​.. డ్రైవర్​ సజీవ దహనం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sangareddy | సంగారెడ్డి (Sangareddy) జిల్లాలో శనివారం ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కాజిపల్లి గ్రామంలో కంకరను అన్‌లోడ్ చేస్తుండగా.. టిప్పర్‌ విద్యుత్​ తీగలకు తగిలింది. దీంతో విద్యుత్​ షాక్​ కారణంగా టిప్పర్​కు మంటలు అంటుకున్నాయి. అందులో ఉన్న డ్రైవర్​ సజీవ దహనం అయ్యాడు. కాగా.. డ్రైవర్​ మధ్యప్రదేశ్‌(Madya Pradesh)కు చెందిన రాం సుజన్‌గా గుర్తించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు.

Must Read
Related News