ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిLingampet | కరెంట్​ షాక్​తో మూడు గేదెలు మృతి

    Lingampet | కరెంట్​ షాక్​తో మూడు గేదెలు మృతి

    Published on

    అక్షరటుడే, లింగంపేట : Lingampet | లింగంపేట మండలం భవానిపేట గ్రామ (Bhawanipet village) శివారులో కరెంట్ షాక్​తో (electric shock)​ మూడు గేదెలు మృతి చెందినట్లు లైన్​మన్ పాండు తెలిపారు.

    మాదిగ బాలయ్య పొలం వద్ద బోరు మోటార్​కు సంబంధించిన సర్వీస్ వైరు తెగిపోయి ఫినిషింగ్ వైర్​పై పడింది. ఆ వైరుకు విద్యుత్​ సరఫరా కావడంతో ప్రమాదవశాత్తు దానికి తాకిన గేదేలు మృతి చెందాయి. ఆకుల సురేందర్ , గుండ్ర సత్యనారాయణ, గుండ్ర పరందాములు గేదెలు మృతి చెందినట్లు ఆయన తెలిపారు. రూ.3 లక్షల మేర నష్టం జరిగిందని బాధితులు వాపోయారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

    More like this

    Eagle Team | పాఠశాలలో డ్రగ్స్​ తయారీ.. ముఠా గుట్టురట్టు చేసిన ఈగల్​ టీమ్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Eagle Team | హైదరాబాద్​ నగరంలో ఈగల్​ టీమ్​ భారీ ఆపరేషన్​ చేపట్టింది. అక్రమంగా...

    Aishwarya Rai | త‌న ఫొటోలు వాడ‌డంపై కోర్టు మెట్లెక్కిన ఐశ్వ‌ర్య‌రాయ్.. ఢిల్లీ హైకోర్టు కీల‌క తీర్పు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Aishwarya Rai | ఐశ్వర్య రాయ్ ... అందం, అభినయంతో ఎంతో మందిని మంత్ర...

    Nizamabad MP | జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవి బీజేపీదే.. కాంగ్రెస్​కు ఒక్క సీటు రాదు

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad MP | రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవి బీజేపీదేనని...