ePaper
More
    HomeతెలంగాణMla Prashanth Reddy | ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులకు తిప్పలు

    Mla Prashanth Reddy | ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులకు తిప్పలు

    Published on

    అక్షరటుడే, ఆర్మూర్: Mla Prashanth Reddy | ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే చేతికొచ్చిన పంటలు వానలకు తడిసి ముద్దవుతున్నాయని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్​రెడ్డి (MLA Vemula Prashanth Reddy) అన్నారు. వేల్పూర్ మండలం పడగల్ (Padagal) గ్రామంలో వర్షాలకు తడిసి మొలకెత్తిన ధాన్యాన్ని పరిశీలించారు. ప్రభుత్వానికి అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ రైతులపై లేదన్నారు. తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్​ చెల్లించాలని డిమాండ్​ చేశారు. ఆయన వెంట బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...