ePaper
More
    Homeక్రైంCyber Fraud | ఇదో తరహా సైబర్ మోసం.. ఉద్యోగం పేరిట దోచేశారు..

    Cyber Fraud | ఇదో తరహా సైబర్ మోసం.. ఉద్యోగం పేరిట దోచేశారు..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Cyber Fraud | సైబర్​ నేరగాళ్లు(Cyber ​​criminals) ప్రజలను మోసం చేయడానికి రోజుకో కొత్త మార్గాన్ని వెతుకుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని నమ్మించి చాలా మందిని మోసం చేస్తున్నారు. ఈజీ మనీ(Easy Money) కోసం చూసేవారు వీరి మోసాలకు ఎక్కువగా బలవుతున్నారు. అలాగే ఉద్యోగాల కోసం అన్వేషించే వారిని సైతం సైబర్​ నేరగాళ్లు మోసం చేశారు. తాజాగా ఉద్యోగం పేరిట హైదరాబాద్​కు చెందిన మహిళ దగ్గర రూ. 1.27 లక్షలు కాజేశారు.

    హైదరాబాద్​(Hyderabad)కు చెందిన ఓ మహిళకు టెలిగ్రామ్​ యాప్​లో ఓ లింక్​ కనిపించింది. గోద్రేజ్​ ప్రాపర్టీస్​లో పెట్టుబడి పెట్టి రోజు రూ.5 వేల వరకు సంపాదించవచ్చని ఉంది. దీంతో ఆమె నమ్మి వారికి ఫోన్​ చేసింది. ఈ క్రమంలో సైబర్​ నేరగాళ్లు(Cyber ​​criminals) మొదట పెట్టుబడి పెట్టాలని నమ్మించాడు. దీంతో బాధితురాలు రూ.1.27 లక్షలు వారు చెప్పిన ఖాతాలో జమ చేసింది. అయితే ఎటువంటి ఆదాయం రాకపోవడంతో తాను మోసపోయినట్లు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

    More like this

    National Highway | అదుపు తప్పిన టిప్పర్.. తప్పిన భారీ ప్రమాదం

    అక్షరటుడే, డిచ్​పల్లి: National Highway | మండలంలోని 44వ జాతీయ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది....

    CMRF Checks | బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

    అక్షరటుడే, ఆర్మూర్ : CMRF Checks | ఆలూర్ మండలం రాంచంద్రపల్లి గ్రామానికి(Ramchandrapalli Village) చెందిన అనారోగ్యంతో బాధపడుతున్న...

    Maoists | మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సెక్రెటరీగా తిరుపతి నియామకం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Maoists | మావోయిస్టులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ కేంద్ర కమిటీ సెక్రెటరీగా జగిత్యాల...