ePaper
More
    Homeక్రైంSBI ATM | ఏటీఎంలో చోరీ చేసి నిప్పు పెట్టిన దొంగలు

    SBI ATM | ఏటీఎంలో చోరీ చేసి నిప్పు పెట్టిన దొంగలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : SBI ATM | ఏటీఎంలో చోరీ చేయడమే కాకుండా నిప్పు పెట్టి పారిపోయారు దుండగులు. ఈ ఘటన సూర్యాపేట(Suryapeta) జిల్లాలో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్ (Huzur Nagar)​లోని లింగగిరి రోడ్డులో గల ఎస్బీఐ ఏటీఎం (sbi atm)లో రాత్రి చోరీ జరిగింది. కారులో వచ్చిన దొంగలు గ్యాస్​ కట్టర్​తో ఏటీఎంను ధ్వంసం చేసి అందులోని రూ.20 లక్షలు ఎత్తుకెళ్లారు. అనంతరం ఏటీఎంకు నిప్పు పెట్టి అక్కడి నుంచి పారిపోయారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...