thieves at Nizamabad City
Nizamabad | నగరంలో దొంగల బీభత్సం

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ : Nizamabad | నిజామాబాద్​ నగరం(Nizamabad City)లో శనివారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. నగరంలోని వన్ టౌన్(one town) పరిధిలో గల ఎన్టీఆర్ విగ్రహం వద్ద గల ఆర్​కే బిల్డర్స్​లో చోరీ చేశారు. ఘటనా స్థలాన్ని వన్ టౌన్ (One town SHO) రఘుపతి పరిశీలించారు. క్లూస్​ టీమ్​ ద్వారా ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.