ePaper
More
    Homeభక్తిTirumala | తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

    Tirumala | తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Tirumala | కలియుగ దైవం తిరుమల వేంకటేశ్వర స్వామి(Venkateswara Swamy) దర్శనానికి భక్తులు పోటెత్తారు. వీకెండ్​ కావడంతో శనివారం భారీ సంఖ్యలో భక్తులు స్వామి వారి దర్శనానికి తరలి వచ్చారు.

    వైకుంఠం క్యూ కాంప్లెక్స్(Vaikuntam Q Complex)​లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయి వెలుపల క్యూ లైన్‌లో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. కాగా శుక్రవారం స్వామివారిని 72,174 మంది భక్తులు(Devotees) దర్శించుకుకున్నారు. 35,192 మంది తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న ఒక్క రోజే స్వామి వారికి రూ.2.88 కోట్ల హుండీ ఆదాయం సమకూరింది. భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ అధికారులు(TTD officers) ఏర్పాట్లు చేస్తున్నారు.

    More like this

    Terrorists Arrest | ఐసిస్ ఉగ్ర‌వాదుల‌ అరెస్టు.. రాంచీ, ఢిల్లీలో ప‌ట్టుబ‌డిన నిందితులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Terrorists Arrest | ఉగ్ర‌వాద నిరోధ‌క చ‌ర్య‌ల్లో భ‌ద్ర‌తా ద‌ళాలు కీల‌క విజ‌యం సాధించాయి....

    Donald Trump | ట్రంప్ వైఖ‌రిలో స్ప‌ష్ట‌మైన మార్పు.. మోదీతో మాట్లాడేందుకు ఎదురు చూస్తున్నాన‌ని వెల్ల‌డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Donald Trump | భార‌త్ ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్...

    Weather Updates | పలు జిల్లాలకు నేడు వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బుధవారం వర్షం పడే అవకాశం ఉందని...