ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Tirumala | తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

    Tirumala | తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Tirumala | తిరుమల శ్రీవారి దర్శనానికి భారీగా భక్తులు(Devotees) తరలి వస్తున్నారు. మరి కొద్దిరోజుల్లో పాఠశాలలకు వేసవి సెలవులు(Summer vacation) ముగియనున్నాయి. అంతేగాకుండా తాజాగా వాతావరణం కూడా చల్లబడింది. దీంతో తిరుమల వెంకన్న దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. ప్రస్తుతం 25 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్​(Token)లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది.

    శ్రీవారిని బుధవారం 78,288 మంది భక్తులు దర్శించుకున్నారు. 32,079 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న ఒక్క రోజు స్వామి వారి హుండీ ఆదాయం రూ.3.67 కోట్లు వచ్చింది. భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ(TTD) ఏర్పాట్లు చేస్తోంది. స్వామి వారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఇబ్బందులు కల్గకుండా చర్యలు చేపట్టింది.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...