ePaper
More
    HomeతెలంగాణMla Pocharam Srinivas Reddy | పండరీపూర్ విఠలేశ్వరుడిని దర్శించుకున్న పోచారం

    Mla Pocharam Srinivas Reddy | పండరీపూర్ విఠలేశ్వరుడిని దర్శించుకున్న పోచారం

    Published on

    అక్షరటుడే, బాన్సువాడ:Mla Pocharam Srinivas Reddy | మహారాష్ట్రలోని పండరీపూర్​లో రుక్మిణి పాండురంగ విఠలేశ్వర స్వామి(Rukmini Panduranga Vithaleswara Swamy) ఆలయాన్ని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​రెడ్డి దర్శించుకున్నారు. సోమవారం ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం విఠలేశ్వరుని భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన వెంట అంజిరెడ్డి, కృష్ణారెడ్డి తదితరులున్నారు.

    More like this

    Thunderstorm | పత్తి చేనులో పిడుగుపాటు.. ముగ్గురు కూలీల మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Thunderstorm | పత్తి చేనులో పనులు చేస్తున్న వారిని పిడుగు రూపంలో మృత్యువు కబళించింది....

    Jeevan Reddy | ఇందిరమ్మ రాజ్యమా. .! పోలీస్‌ రాజ్యమా..?

    అక్షర టుడే, ఆర్మూర్‌: Jeevan Reddy | రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యమంటే.. పోలీస్‌ రాజ్యమన్నట్లుగా ఉందని బీఆర్‌ఎస్‌ నిజామాబాద్‌...

    Nepal Govt | నేపాల్‌లో తాత్కాలిక ప్రభుత్వం..? మాజీ సీజే సుశీలా కార్కీని నియమించాలని జెన్ జడ్ పట్టు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Nepal Govt | రెండ్రోజులుగా నిరసనలు, అల్లర్లతో అట్టుడికి పోయిన నేపాల్(Nepal)లో ఇప్పుడిప్పుడి శాంతియుత పరిస్థితులు...