ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిYellareddy | పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి

    Yellareddy | పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి

    Published on

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | బక్రీద్ పండుగను ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలని ఎల్లారెడ్డి సీఐ రవీంద్ర నాయక్ (Yella Reddy CI Ravindra Nayak)​ అన్నారు. బక్రీద్ (Bakrid)​ నేపథ్యంలో ఎల్లారెడ్డిలో గురువారం రాత్రి “ఫుట్ పెట్రోలింగ్” (Foot patrol) నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పండుగను సామరస్యంగా జరుపుకోవాలని సూచించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తును పటిష్టం చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఎస్సై మహేష్, సిబ్బంది పాల్గొన్నారు

    More like this

    Congress | కొత్త ఉప రాష్ట్ర‌ప‌తికి కాంగ్రెస్ అభినంద‌న‌.. నిష్పాక్షికంగా వ్య‌వ‌హరించాల‌ని విజ్ఞ‌ప్తి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Congress | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విజ‌యం సాధించిన ఎన్డీయే అభ్య‌ర్థి సీపీ రాధాకృష్ణన్‌కు కాంగ్రెస్...

    Dichpally | బస్సుల కోసం విద్యార్థుల ఆందోళన

    అక్షరటుడే, డిచ్​పల్లి: Dichpally | పాఠశాల సమయాల్లో ఆర్టీసీ బస్సులు నడపాలని విద్యార్థులు డిమాండ్​ చేశారు. ఈ మేరకు...

    Nepal Army | రంగంలోకి దిగిన నేపాల్ సైన్యం.. ఆందోళ‌న‌లు విర‌మించాల‌ని పిలుపు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal Army | ర‌ణ‌రంగంగా మారిన నేపాల్‌లో ప‌రిస్థితుల‌ను అదుపులోకి తీసుకొచ్చేందుకు సైన్యం రంగంలోకి...