ePaper
More
    HomeతెలంగాణKavach Center | తెలంగాణలో మరో కీలక సంస్థ ఏర్పాటు చేయనున్న కేంద్రం

    Kavach Center | తెలంగాణలో మరో కీలక సంస్థ ఏర్పాటు చేయనున్న కేంద్రం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Kavach Center | తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం(Central Government) మరో కీలక సంస్థను మంజూరు చేసింది. రైల్వే భద్రతకు కీలకమైన కవచ్​ సెంటర్​ ఆఫ్​ ఎక్సలెన్సీ కేంద్రాన్ని సికింద్రాబాద్​లో ఏర్పాటు చేయనుంది.

    ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి సోషల్ మీడియాలో వివరాలు వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మరొక కీలక కేంద్ర పరిశోధన సంస్థను మంజూరు చేసిందని ఆయన పేర్కొన్నారు. రూ.265 కోట్ల వ్యయంతో రైల్వే భద్రత కోసం కవచ్ కేంద్రాన్ని(Kavach Center) సికింద్రాబాద్‌లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

    దేశ రైల్వే భద్రత విషయంలో ప్రపంచ స్థాయి సాంకేతికతను అభివృద్ధి చేయడం, 5G పరీక్ష, నైపుణ్య అభివృద్ధి, స్మార్ట్ రైలు(Smart Train) వ్యవస్థలను రూపొందించడం కవచ్ కేంద్రం ముఖ్య ఉద్దేశాలని ఆయన వివరించారు. దీని ద్వారా సురక్షితమైన రైల్వే రవాణాకు మార్గం సుగమం కానుందన్నారు. మేక్ ఇన్ ఇండియా make in India కింద సురక్షితమైన, ఆత్మనిర్భర రైల్వే నెట్‌వర్క్ సాధన కోసం ఇదొక గొప్ప ముందడుగుగా ఆయన అభివర్ణించారు.

    READ ALSO  Telangana BJP | బీజేపీలో తొల‌గ‌ని విభేదాలు.. కొండా ఇంట్లో విందు.. డుమ్మా కొట్టిన బండి, కిష‌న్‌రెడ్డి

    కేంద్ర ప్రభుత్వం సికింద్రాబాద్​ రైల్వేస్టేషన్(Secunderabad Railway Station)​ను ఇప్పటికే అమృత్​ భారత్​ పథకంలో భాగంగా ఆధునీకరిస్తోంది. ఇందులో భాగంగా దాదాపు రూ.700 కోట్లతో పనులు చేపడుతున్నారు. ప్రస్తుతం పనులు వేగంగా జరగుతున్నాయి. ఆధునికీకరణ పనుల నేపథ్యంలో పలు స్టేషన్ల టెర్మినల్స్​ మార్చిన విషయం తెలిసిందే. ఓ వైపు సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​ను secunderabad railway station ఆధునికీకరిస్తున్న కేంద్రం.. తాజాగా కీలకమైన సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించడంపై కిషన్​రెడ్డి(Kishan Reddy) హర్షం వ్యక్తం చేశారు.

    Latest articles

    Tamil Nadu | ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య.. కూతురే ప్రత్యక్ష సాక్షి

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Tamil Nadu | తమిళనాడులో మరో దారుణం వెలుగుచూసింది. ప్రియుడితో కలిసి భర్తను భార్య చంపిన...

    Secretariat | భారీ వర్షానికి తెలంగాణ సచివాలయంలో మరోసారి విరిగిపడ్డ పెచ్చులు

    అక్షరటుడే, హైదరాబాద్: Secretariat | తెలంగాణ Telangana రాజధాని హైదరాబాద్​ Hyderabad లో వర్షాలు Rain దంచికొడుతున్నాయి. వరుస...

    Kamareddy | బైకు దొంగల అరెస్టు.. ఐదు వాహనాల స్వాధీనం

    అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy : పలు ఏరియాల్లో బైకుల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు కామారెడ్డి...

    Bandi Sanjay | బండి సంజయ్​పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

    అక్షరటుడే, హైదరాబాద్: Bandi Sanjay | భాజపా సీనియర్​ నేత, కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay...

    More like this

    Tamil Nadu | ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య.. కూతురే ప్రత్యక్ష సాక్షి

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Tamil Nadu | తమిళనాడులో మరో దారుణం వెలుగుచూసింది. ప్రియుడితో కలిసి భర్తను భార్య చంపిన...

    Secretariat | భారీ వర్షానికి తెలంగాణ సచివాలయంలో మరోసారి విరిగిపడ్డ పెచ్చులు

    అక్షరటుడే, హైదరాబాద్: Secretariat | తెలంగాణ Telangana రాజధాని హైదరాబాద్​ Hyderabad లో వర్షాలు Rain దంచికొడుతున్నాయి. వరుస...

    Kamareddy | బైకు దొంగల అరెస్టు.. ఐదు వాహనాల స్వాధీనం

    అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy : పలు ఏరియాల్లో బైకుల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు కామారెడ్డి...