ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిHarinama Saptaham | ముగిసిన అఖండ హరినామ సప్తాహం

    Harinama Saptaham | ముగిసిన అఖండ హరినామ సప్తాహం

    Published on

    అక్షరటుడే, నిజాంసాగర్‌: Akhanda Harinama Saptaham | పిట్లంలోని విఠలేశ్వరాలయం(Vithaleshwara Temple)లో నిర్వహిస్తున్న అఖండ హరినామ సప్తాహం(Akhanda Harinama Saptaham) శనివారం ముగిసింది. వారంరోజులపాటు ఆలయంలో హరినామ సంకీర్తనలతో భజనలు చేశారు. ముగింపు సందర్భంగా మహిళలు కళశాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తుల కోసం అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో భజన వార్కారీలు, భక్తులు పాల్గొన్నారు.

    More like this

    Kamareddy SP | విధుల్లో నిర్లక్ష్యం వహించిన రాజంపేట ఎస్సైపై వేటు..

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy SP | విధుల్లో నిర్లక్ష్యం వహించిన పోలీసులపై ఎస్పీ రాజేష్​ చంద్ర కొరడా ఝులిపించారు....

    Urban Company IPO | అర్బన్ కంపెనీ ఐపీఓకు భారీ రెస్పాన్స్.. గంటల వ్యవధిలోనే ఓవర్ సబ్ స్క్రిప్షన్

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Urban Company IPO | యాప్ ఆధారిత సేవలు అందించే అర్బన్ కంపెనీ ఐపీవోకు...

    Telangana University | తెయూ ఇంజినీరింగ్ విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పిస్తాం

    అక్షరటుడే, డిచ్​పల్లి: Telangana University | తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఇంజినీరింగ్​ కళాశాలలో విద్యార్థులకు హాస్టల్​ వసతి...