ePaper
More
    HomeతెలంగాణPalle GangaReddy | నిందితులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టం

    Palle GangaReddy | నిందితులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టం

    Published on

    అక్షరటుడే, ఆర్మూర్: Palle GangaReddy | జమ్మూ కశ్మీర్​లోని పహల్​గామ్​లో Pahalgam జరిగిన మారణకాండకు భారత్​ బదులు తీర్చుకుంటుందని జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి National Turmeric Board Chairman Palle Gangareddy పేర్కొన్నారు. బుధవారం ప్రకటన విడుదల చేశారు. ఈ ఉగ్రదాడిని యావత్ ​భారతదేశం ముక్తకంఠంతో ఖండించాలని సూచించారు. ఈ దుశ్చర్య వెనక ఎంతటివారున్నా భారత ప్రభుత్వం వదిలిపెట్టదని స్పష్టం చేశారు. ప్రాణాలు కోల్పోయిన టూరిస్టుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...