ePaper
More
    HomeతెలంగాణTemperature | దంచికొడుతున్న ఎండలు.. నిజామాబాద్​లో 45 డిగ్రీలు

    Temperature | దంచికొడుతున్న ఎండలు.. నిజామాబాద్​లో 45 డిగ్రీలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Temperature | రాష్ట్రంలో భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఎండలు మండుతుండటంతో ప్రజలు బయటకు వెళ్లడానికి భయపడుతున్నారు. బుధవారం రాష్ట్రంలో అత్యధికంగా నిజామాబాద్ nizamabad district ​temperature జిల్లాలో ఉష్ణోగ్రతలు నమోదు కావడం గమనార్హం. జిల్లాలోని సీహెచ్​ కొండూరు ch konduru గ్రామంలో రికార్డు స్థాయిలో 45.3 డిగ్రీల ఉష్ణోగ్రత Temperature నమోదు అయింది.

    ఆదిలాబాద్ adilabad​లో 45.2, నిర్మల్ nirmal​ 45.1, మంచిర్యాల manchiryalలో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. కామారెడ్డి జిల్లా రామారెడ్డి ramareddy లో 44.8 డిగ్రీల టెంపరేచర్​ రికార్డు అయింది. మాడు పగిలేలా ఎండలు కొడుతుండటంతో ప్రజలు ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధులు, చిన్నారులు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఎండలు మండుతుండటంతో ఇళ్లలో నుంచి మధ్యాహ్నం పూట బయటకు వెళ్లొద్దని వైద్యులు సూచిస్తున్నారు.

    More like this

    Trump backs down | వెనక్కి తగ్గిన ట్రంప్.. ​భారత్​తో మాట్లాడేందుకు సిద్ధమని ప్రకటన.. స్పందించిన మోడీ ఏమన్నారంటే..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Trump backs down : ఎట్టకేలకు అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగొచ్చారు. భారత్‌తో...

    Indur | నిజామాబాద్​లో దారుణం.. ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

    అక్షరటుడే, ఇందూరు: Indur : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో headquarters దారుణం చోటుచేసుకుంది. నగరంలోని పంచాయతీ రాజ్ కాలనీలో...

    Gold Prices Hike | పసిడి పరుగులు.. నాన్‌స్టాప్‌గా పెరుగుతున్న ధ‌ర‌లు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices Hike : ఇటీవ‌లి కాలంలో బంగారం, వెండి ధ‌ర‌లు Silver Prices అంత‌కంత...