ePaper
More
    Homeజాబ్స్​ & ఎడ్యుకేషన్​Telangana EAPCET | నేటి నుంచి తెలంగాణ EAPCET.. నిమిషం నిబంధన అమలు

    Telangana EAPCET | నేటి నుంచి తెలంగాణ EAPCET.. నిమిషం నిబంధన అమలు

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: Telangana EAPCET : తెలంగాణలో నేటి నుంచి EAPCET పరీక్షలు ప్రారంభం అయ్యాయి. రోజూ రెండు సెషన్లలో ఎప్‌సెట్ పరీక్షలు ఉండనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్ పరీక్షలు ఉంటాయి. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్ లో పరీక్షలు జరగనున్నాయి. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు నో ఎంట్రీ నిబంధన కొనసాగుతోంది.

    రాష్ట్ర వ్యాప్తంగా 124 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయి. 2,19,420 మంది విద్యార్థులు ఇంజినీరింగ్‌ ప్రవేశపరీక్షకు హాజరుకానున్నారు. అగ్రికల్చర్, ఫార్మా పరీక్షలను 86,101 మంది విద్యార్థులు రాయనున్నారు.

    More like this

    Chhattisgarh | చత్తీస్గ‌ఢ్‌లో భారీ ఎన్ కౌంటర్.. కీలక నేత సహా పది మంది హతం.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Chhattisgarh | చత్తీస్గ‌ఢ్‌లో గురువారం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, భద్రతా బలగాలకు...

    Bodhan | విద్యుత్​స్తంభాలు తీసుకెళ్తుండగా ట్రాక్టర్​ బోల్తా.. ఇద్దరి మృతి

    అక్షరటుడే, బోధన్: Bodhan | విద్యుత్​ స్తంభాలు మీదపడి ఇద్దరు జీపీ సిబ్బంది మృతి చెందారు. ఈ ఘటన...

    Rahul Gandhi | సెక్యూరిటీ ప్రొటోకాల్ ఉల్లంఘించిన రాహుల్.. కాంగ్రెస్ నేతపై మండిపడ్డ బీజేపీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rahul Gandhi | కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తన...