Mendora Mandal | ట్రాక్టర్ ఢీకొని స్టాఫ్​నర్స్​ దుర్మరణం

అక్షరటుడే, మెండోరా: Mendora Mandal | ట్రాక్టర్​ ఢీకొని ఓ స్టాఫ్​నర్స్​ దుర్మరణం చెందింది. ఈ ఘటన మెండోరా మండలంలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్సై సుహాసిని (Sub-Inspector Suhasini) వివరాలు వెల్లడించారు. Mendora Mandal | బైక్​పై వెళ్తుండగా.. పోచంపాడ్​ తెలంగాణ సోషల్​ వెల్ఫేర్​ బాలికల పాఠశాలలో (Pochampad Telangana Social Welfare Girls School) స్టాఫ్​నర్స్​గా పనిచేస్తున్న ప్రియాంక రోజూలాగే పాఠశాల ముగిసిన అనంతరం తన సోదరుడితో బైక్​పై తిరుగు ప్రయాణమైంది. ఈ క్రమంలో […]

అక్షరటుడే, మెండోరా: Mendora Mandal | ట్రాక్టర్​ ఢీకొని ఓ స్టాఫ్​నర్స్​ దుర్మరణం చెందింది. ఈ ఘటన మెండోరా మండలంలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్సై సుహాసిని (Sub-Inspector Suhasini) వివరాలు వెల్లడించారు.

Mendora Mandal | బైక్​పై వెళ్తుండగా..

పోచంపాడ్​ తెలంగాణ సోషల్​ వెల్ఫేర్​ బాలికల పాఠశాలలో (Pochampad Telangana Social Welfare Girls School) స్టాఫ్​నర్స్​గా పనిచేస్తున్న ప్రియాంక రోజూలాగే పాఠశాల ముగిసిన అనంతరం తన సోదరుడితో బైక్​పై తిరుగు ప్రయాణమైంది. ఈ క్రమంలో పోచంపాడ్​ సమీపంలో వెనుక నుంచి వచ్చిన ట్రాక్టర్​ డ్రైవర్​ వేముల మహేష్​​ వీరి బైక్​ను ట్రాక్టరతో బలంగా ఢీకొట్టాడు. దీంతో కిందపడిన ప్రియాంకకు గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు వెంటనే ఆమెను నిర్మల్​ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ఆమె మృతి చెందింది. ఘటనపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై సుహాసిని తెలిపారు.

Related articles

Maoist Movement End Phase | ముగిసిన మావోయిస్టుల ఉద్యమ ప్రస్థానం!

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Maoist Movement End Phase | ఒకప్పుడు దేశంలోని పలు ప్రాంతాల్లో సమాంతర ప్రభుత్వాలు నడిపిన మావోయిస్టు పార్టీ ఉద్యమ...

Balakrishna House Car Accident | బాలకృష్ణ ఇంటి వద్ద కారు బీభత్సం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Balakrishna House Car Accident | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా ప్రయాణిస్తున్న కారు...

Modi Launches Namo Bharat | తొలి హైస్పీడ్​ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Modi Launches Namo Bharat | ఉత్తర ప్రదేశ్​లోని మీరట్​లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఆదివారం...

Eco Run 2.0: మాదాపూర్‌లో మైండ్‌స్పేస్ ఈకో రన్ 2.0 సందడి.. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా 4,200 మంది పరుగు

హైదరాబాద్: ఐటీ హబ్ మాధాపూర్‌లో ఆదివారం ఉదయం పరుగు ఉత్సాహం ఉప్పొంగింది. మైండ్‌స్పేస్ REIT, మిర్చి సంయుక్తంగా నిర్వహించిన మైండ్‌స్పేస్ ఈకో రన్ 2.0...