HomeతెలంగాణTeachers Training | శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలి

Teachers Training | శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలి

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Teachers Training | శిక్షణ తరగతులను ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకుని.. పాఠశాలల్లో ఉత్తమ బోధన అందించాలని విద్యాశాఖ జాయింట్​ డైరెక్టర్​ ఉషారాణి అన్నారు. మంగళవారం నగరంలోని బోర్గాం(పి) పాఠశాలలో రెండోవిడత శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. అనంతరం డీఈవో అశోక్ (DEO Ashok) మాట్లాడుతూ అకడమిక్‌ అంశాల లెర్నింగ్‌ ఔట్‌కమ్‌ సాధించడం, పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడం, తదితర అంశాలపై వివరించారు. వారి వెంట సెంటర్​ ఇన్​ఛార్జి శంకర్​, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ​

శిక్షణకు హాజరైన ఉపాధ్యాయులు

ఉపాధ్యాయులతో మాట్లాడుతున్న జేడీ ఉషారాణి, డీఈవో అశోక్​