తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తురాలిని పాము కాటేయడంతో కలకలం రేగింది. టీటీడీ సిబ్బంది వెంటనే స్పందించి అశ్విని ఆసుపత్రికి తరలించగా, అనంతరం స్విమ్స్లో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
అక్షరటుడే, వెబ్డెస్క్ : Tirupati | తిరుపతిలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. శ్రీవారి మెట్ల మార్గంలో శుక్రవారం ఉదయం చిరుత ప్రత్యక్షం కావడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు.
తిరుపతిలో కొంతకాలంగా చిరుతలు...
అక్షరటుడే, వెబ్డెస్క్ : Srivani Darshan Tickets | టీటీడీ అధికారులు (TTD Officers) కీలక నిర్ణయం తీసుకున్నారు. శ్రీవాణి దర్శన టికెట్ల జారీ విధానంలో మార్పులు చేశారు. అఫ్లైన్లో టికెట్ల విడుదలను...
అక్షరటుడే, వెబ్డెస్క్ : Tirumala | తిరుమలలో కొలువైన శ్రీవారిని దర్శించుకోవడానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. స్వామివారిని నిత్యం సుప్రభాత సేవతో మేల్కొలిపి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. అయితే...
అక్షరటుడే, వెబ్డెస్క్ : Tirumala | తిరుమలలో సామాన్య భక్తులకు మరింత వేగంగా, ఇబ్బందులు లేకుండా దర్శనం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీటీడీ అధికారులణ/ ఆదేశించారు.
భక్తుల రద్దీని పర్యవేక్షించేందుకు...