Tag: Nagpur – Pune
-
Vande Bharat Train | పట్టాలెక్కనున్న మరో వందేభారత్ రైలు.. అత్యంత దూరం నడిచే రైలుగా గుర్తింపు
అక్షరటుడే, వెబ్డెస్క్ : Vande Bharat Train | మహారాష్ట్రలో (Maharashtra) మరో వందేభారత్ రైలు పట్టాలెక్కనుంది. దేశంలోనే అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించే ఈ రైలు ఆదివారం నుంచి అందుబాటులోకి రానుంది. నాగ్పూర్లోని అజ్ని పూణే మధ్య నడువనున్న ఈ కొత్త సెమీ-హై-స్పీడ్ రైలును (semi-high-speed train) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) ఆగస్టు 10న ప్రారంభిస్తారు. ఇది మహారాష్ట్రలో నడువనున్న 12వ వందే భారత్ రైలు అవుతుంది. Vande Bharat…