ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad City | గాయత్రి నగర్‌లో స్వచ్ఛభారత్

    Nizamabad City | గాయత్రి నగర్‌లో స్వచ్ఛభారత్

    Published on

    అక్షర టుడే, వెబ్ డెస్క్: Nizamabad City | నగరంలోని గాయత్రి నగర్ అంగన్​వాడీ కేంద్రంలో బుధవారం స్వచ్ఛభారత్ కార్యక్రమం (Swachh Bharat program) నిర్వహించారు. రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ నిజామాబాద్ ఏరియా ఆఫీస్ (Nizamabad Area Office) ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పిల్లలకు పరిసరాల, వ్యక్తిగత పరిశుభ్రత, తదితర అంశాలపై అవగాహన కల్పించారు.

    అలాగే ఆర్సీఎఫ్​ ఆఫీస్ సిబ్బంది పరిసరాలను శుభ్రం చేశారు. కార్యక్రమంలో ఆర్సీఎఫ్​ లిమిటెడ్ ఏరియా ఇన్​ఛార్జి సందీప్ కేశార్కర్, కంపెనీ మార్కెటింగ్ ఆఫీసర్ సునీల్ కుమార్, సుమంత్ కుమార్, ఎస్ అశోక్ కుమార్, జి చంద్రశేఖర్ సిబ్బంది, అంగన్​వాడీ టీచర్ సరిత పాల్గొన్నారు.

    More like this

    Care Degree College | 12న కేర్ డిగ్రీ కళాశాలలో రిక్రూట్ మెంట్ డ్రైవ్

    అక్షరటుడే, ఇందూరు: Care Degree College | నగరంలోని కేర్ డిగ్రీ కళాశాలలో ఈనెల 12న రిక్రూట్ మెంట్...

    Bodhan | బోధన్ సహకార సంఘం కార్యదర్శిని బదిలీ చేయొద్దు

    అక్షరటుడే, బోధన్: Bodhan | బోధన్ సహకార సంఘం కార్యదర్శి ఉమాకాంత్ బదిలీ ఉత్తర్వులు నిలిపేసి యధాస్థానంలో కొనసాగించాలని...

    Balkonda | డ్రంక్​ అండ్​ డ్రైవ్​లో ఇద్దరికి జైలు

    అక్షరటుడే, బాల్కొండ: Balkonda | డ్రంక్​ అండ్​ డ్రైవ్​లో ఇద్దరికి జైలుశిక్ష విధిస్తూ ఆర్మూర్​ న్యాయస్థానం తీర్పునిచ్చింది. వివరాల్లోకి...