KTR | కేటీఆర్​కు సుప్రీంకోర్టు నోటీసులు

అక్షరటుడే, వెబ్​డెస్క్: KTR | బీఆర్​ఎస్ (BRS)​ వర్కింగ్​ ప్రెసిడెంట్​, మాజీ మంత్రి కేటీఆర్ (KTR)​కు సుప్రీంకోర్టు (Supreme Court) నోటీసులు జారీ చేసింది. తెలంగాణలో కాంగ్రెస్​ ప్రభుత్వం రూ.25 వేల కోట్ల అవినీతికి పాల్పడిందని కేటీఆర్‌ గతంలో ఆరోపణలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేత ఆత్రం సుగుణ (aatram suguna) ఉట్నూర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేయగా.. కేటీఆర్​ హైకోర్టును ఆశ్రయించారు. కేటీఆర్​ పిటిషన్​పై విచారణ చేపట్టిన హైకోర్టు […]

అక్షరటుడే, వెబ్​డెస్క్: KTR | బీఆర్​ఎస్ (BRS)​ వర్కింగ్​ ప్రెసిడెంట్​, మాజీ మంత్రి కేటీఆర్ (KTR)​కు సుప్రీంకోర్టు (Supreme Court) నోటీసులు జారీ చేసింది. తెలంగాణలో కాంగ్రెస్​ ప్రభుత్వం రూ.25 వేల కోట్ల అవినీతికి పాల్పడిందని కేటీఆర్‌ గతంలో ఆరోపణలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేత ఆత్రం సుగుణ (aatram suguna) ఉట్నూర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేయగా.. కేటీఆర్​ హైకోర్టును ఆశ్రయించారు. కేటీఆర్​ పిటిషన్​పై విచారణ చేపట్టిన హైకోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు చెప్పింది. దీంతో ఆత్రం సుగుణ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్​పై శుక్రవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం సమాధానం చెప్పాలని కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసింది.

Related articles

CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డికి మరో అరుదైన గౌరవం.. హార్వర్డ్​లో ప్రసంగించే అవకాశం!

అక్షరటుడే, హైదరాబాద్​: CM Revanth Reddy | తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Telangana Chief Minister Revanth Reddy కి అంతర్జాతీయ...

The Wedding of VIROSH : పెళ్లి చేసుకోనున్నట్లు ప్రకటించిన విజయ్-రష్మిక.. ఎప్పుడంటే!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: The Wedding of VIROSH | టాలివుడ్​ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక ఎట్టకేలకు తమ వివాహ బంధం వేడుకను ప్రకటించారు....

Flag march | బాన్సువాడలో ఫ్లాగ్​ మార్చ్​.. 19 మంది నిందితుల అరెస్టు

అక్షరటుడే, బాన్సువాడ: Flag march | కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ఇటీవల చోటుచేసుకున్న ఘటన నేపథ్యంలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులను జిల్లా పోలీస్...

Hydraa Commissioner Ranganath | రూ.70 వేల కోట్లకు పైగా విలువైన 1,350 ఎకరాల స్థలాలను రక్షించాం : హైడ్రా కమిషనర్​ రంగనాథ్​

అక్షరటుడే, హైదరాబాద్​: Hydraa Commissioner Ranganath | గ్రేటర్​ హైదరాబాద్​లో ఇప్పటివరకు దాదాపు 1,350 ఎకరాల స్థలాలను కబ్జాదారుల కోరల నుంచి కాపాడినట్లు హైడ్రా కమిషనర్...