Homeజిల్లాలునిజామాబాద్​Kotagiri |విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

Kotagiri |విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

- Advertisement -

అక్షరటుడే, కోటగిరి: Kotagiri | విద్యార్థులకు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఎస్సై సునీల్​ సూచించారు. మండల కేంద్రంలోని మైనారిటీ రెసిడెన్షియల్​ స్కూల్​లో (Minority Residential School) పోలీస్​ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం మత్తు పదార్థాలు (Drugs), సైబర్​ క్రైంపై (Cyber ​​crime) అవగాహన కల్పించారు. మైనర్లు వాహనాలు నడపవద్దని సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ అబ్దుల్ ఖాలిక్, అంగన్​వాడీ సూపర్​వైజర్​ కొమురవ్వ, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు తదితరులు, పాల్గొన్నారు.

Must Read
Related News