ePaper
More
    HomeతెలంగాణIndalwai | ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులను చేర్పించాలి

    Indalwai | ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులను చేర్పించాలి

    Published on

    అక్షరటుడే, ఇందల్వాయి: Indalwai | విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని ఉపాధ్యాయులు ప్రచారం చేశారు. బటిబాట (Badibaata) కార్యక్రమం మండలంలో శుక్రవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, మహిళా, యువజన సంఘాల సభ్యులు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన బోధన జరుగుతుందని, సకల సౌకర్యాలు ఉంటాయని వారు విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, వీడీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Hydraa | 600 గ‌జాల స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో ప్రభుత్వ, ప్రజా ఆస్తులను హైడ్రా అధికారులు కాపాడున్నారు....

    Revanth meet Nirmala | కళాశాలల్లో అత్యాధునిక ల్యాబ్​ల ఏర్పాటుకు రూ. 9 వేల కోట్లు..!

    అక్షరటుడే, హైదరాబాద్: Revanth meet Nirmala : తెలంగాణ విద్యా రంగంలో స‌మూల‌ మార్పులు తేవ‌డానికి తాము చేస్తున్న‌...

    Nara Lokesh | కేటీఆర్​ను కలిస్తే తప్పేంటి.. ఏపీ మంత్రి లోకేష్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​ను కలిస్తే...