ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిNizamabad City | తండ్రి మందలించాడని గడ్డిమందు తాగిన విద్యార్థి.. చికిత్స పొందుతూ మృతి

    Nizamabad City | తండ్రి మందలించాడని గడ్డిమందు తాగిన విద్యార్థి.. చికిత్స పొందుతూ మృతి

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Nizamabad City | బాగా చదువుకోవాలని తండ్రి మందలించగా విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన నగరంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నిర్మల్​ (Nirmal) జిల్లా నర్సాపూరం గ్రామానికి చెందిన సిందే శివకుమార్​ నిజామాబాద్​ పాలిటెక్నిక్​ కళాశాలలో (Polytechnic College) రెండో సంవత్సరం చదువుతున్నాడు.

    అయితే సెకండ్​, థర్డ్​, ఫోర్త్​ సెమిస్టర్లలో సబ్జెక్టులు ఫెయిల్​ కావడంతో తండ్రి బాగా చదువుకోవాలని మందలించాడు. కాగా.. వారం క్రితం శివకుమార్​ సప్లిమెంటరీ పరీక్షలు (Supplementary Exams) రాయడానికి నిజామాబాద్​కు వచ్చాడు. 6వ తేదీన దాస్​నగర్ (Dasnagar)​ శివారులో గడ్డిమందు తాగి తిరిగి హాస్టల్​కు వెళ్లి వాంతులు చేసుకున్నాడు. దీంతో విద్యార్థులు అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో శివకుమార్​ ఆదివారం మృతి చెందాడు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

    Latest articles

    Harish Rao | యూరియా ఇవ్వలేని దద్దమ్మ ప్రభుత్వాలు.. రైతుల ఉసురు తగులుతుందని హరీశ్ రావు ధ్వజం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Harish Rao | రైతులకు కావాల్సినంత యూరియా ఇవ్వకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అరిగోస...

    Tamil Nadu | గ‌వ‌ర్న‌ర్ చేతుల మీదుగా వద్దు..ఆయ‌న చేతుల మీదుగా తీసుకుంటాన‌న్న‌పీహెచ్‌డీ స్కాల‌ర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tamil Nadu | తిరునెల్వేలిలోని మనోన్మణియం సుందరనార్ విశ్వవిద్యాలయంలో (MSU) బుధవారం జరిగిన 32వ...

    Bodhan Sub Collector | విద్యార్థులకు అర్థమయ్యేలా పాఠాలు బోధించాలి

    అక్షరటుడే, కోటగిరి: Bodhan Sub Collector | విద్యార్థులకు అర్థమయ్యేలా పాఠాలు బోధించాలని బోధన్​ సబ్​ కలెక్టర్​ వికాస్​...

    Andhra Pradesh | ఏపీ నూతన జిల్లాల ఏర్పాటుకు కసరత్తు మొదలు .. వారి నుంచి సూచనలు స్వీకరణ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Andhra Pradesh | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనపై ప్రభుత్వం మరోసారి దృష్టి సారించింది....

    More like this

    Harish Rao | యూరియా ఇవ్వలేని దద్దమ్మ ప్రభుత్వాలు.. రైతుల ఉసురు తగులుతుందని హరీశ్ రావు ధ్వజం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Harish Rao | రైతులకు కావాల్సినంత యూరియా ఇవ్వకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అరిగోస...

    Tamil Nadu | గ‌వ‌ర్న‌ర్ చేతుల మీదుగా వద్దు..ఆయ‌న చేతుల మీదుగా తీసుకుంటాన‌న్న‌పీహెచ్‌డీ స్కాల‌ర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tamil Nadu | తిరునెల్వేలిలోని మనోన్మణియం సుందరనార్ విశ్వవిద్యాలయంలో (MSU) బుధవారం జరిగిన 32వ...

    Bodhan Sub Collector | విద్యార్థులకు అర్థమయ్యేలా పాఠాలు బోధించాలి

    అక్షరటుడే, కోటగిరి: Bodhan Sub Collector | విద్యార్థులకు అర్థమయ్యేలా పాఠాలు బోధించాలని బోధన్​ సబ్​ కలెక్టర్​ వికాస్​...