ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Kotagiti | మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

    Kotagiti | మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

    Published on

    అక్షరటుడే, కోటగిరి: Kotagiti | ప్రజలు మత్తు పదార్థాలకు అలవాటు పడి జీవితాలు పాడు చేసుకోవద్దని ఎస్సై సునీల్ (SI sunil)​ సూచించారు. మత్తు పదార్థాలు (Drugs), సైబర్​ క్రైంపై (Cyber ​​crime) మండలంలోని కొత్తపల్లిలో మంగళవారం పోలీస్​శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అపరిచిత వ్యక్తులు ఫోన్​చేస్తే ఓటీపీలు చెప్పవద్దన్నారు. బైక్​లు నడిపితే తప్పనిసరిగా హెల్మెట్​ ధరించాలని, త్రిబుల్​ రైడింగ్​ చేయవద్దని సూచించారు. కార్యక్రమంలో పోలీస్​ సిబ్బంది, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

    More like this

    National Highway | అదుపు తప్పిన టిప్పర్.. తప్పిన భారీ ప్రమాదం

    అక్షరటుడే, డిచ్​పల్లి: National Highway | మండలంలోని 44వ జాతీయ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది....

    CMRF Checks | బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

    అక్షరటుడే, ఆర్మూర్ : CMRF Checks | ఆలూర్ మండలం రాంచంద్రపల్లి గ్రామానికి(Ramchandrapalli Village) చెందిన అనారోగ్యంతో బాధపడుతున్న...

    Maoists | మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సెక్రెటరీగా తిరుపతి నియామకం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Maoists | మావోయిస్టులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ కేంద్ర కమిటీ సెక్రెటరీగా జగిత్యాల...