ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad City | పౌర్ణమి సందర్భంగా నగరంలో శ్రీప్రభు పల్లకీ సేవ

    Nizamabad City | పౌర్ణమి సందర్భంగా నగరంలో శ్రీప్రభు పల్లకీ సేవ

    Published on

    అక్షరటుడే,ఇందూరు: Nizamabad City | నగరంలోని వినాయక్​నగర్​లోని వినాయక కల్యాణ మండపంలో (Vinayaka Kalyana Mandapam) ఓమౌజయ ఏకోపాసన మహాధర్మం సంస్థ ఆధ్వర్యంలో స్వయంభు సద్గురు పరబ్రహ్మ శ్రీ ప్రభు పల్లకీసేవ నిర్వహించారు.

    భాద్రపద పౌర్ణమిని (Bhadrapada Purnima) పురస్కరించుకుని ఆదివారం ఈ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పరబ్రహ్మ హోమం, పురవీధుల్లో చైతన్య శక్తి పీఠం శోభాయాత్ర (Chaitanya Shakti Peetham Shobhayatra) నిర్వహించారు. అలాగే భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో నిర్వాహకులు పరమోజీ ఋషి ప్రజ్ఞానంద స్వామిజీ, పరమోజీ త్రిగుణాత్మక సిద్ధ తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Sriram Sagar Gates Lifted | శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎనిమిది గేట్ల ఎత్తివేత

    అక్షరటుడే, మెండోరా: Sriram Sagar Gates Lifted : ఉత్తర తెలంగాణ వరదాయిని శ్రీరామ్​ సాగర్​ జలాశయంలోకి ఇన్​ఫ్లో...

    Amaravati Property Festival | అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్‌ 2025.. మూడు రోజుల పాటు ప్ర‌త్యేక రాయితీలు

    అక్షరటుడే, అమరావతి: Amaravati Property Festival | ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిని ప్రతిబింబిస్తూ.. నేషనల్ రియల్ ఎస్టేట్...

    Attack on police vehicle | పోలీసు వాహనంపై రాళ్లతో దాడి.. అద్దాలు ధ్వంసం

    అక్షరటుడే, భీమ్​గల్ : Attack on police vehicle | వినాయక నిమజ్జన (Ganesh Immersion) శోభాయాత్రలో బందోబస్తు...