ePaper
More
    HomeతెలంగాణNizamabad CP | చదువుతో పాటు క్రీడలూ ముఖ్యమే..: సీపీ

    Nizamabad CP | చదువుతో పాటు క్రీడలూ ముఖ్యమే..: సీపీ

    Published on

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad CP | క్రీడలు మనిషి జీవితాన్ని మార్చేస్తాయని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (CP Sai Chaitanya) అన్నారు. మంగళవారం జరిగిన రాష్ట్రస్థాయి ఫుట్​బాల్​ ఛాంపియన్​షిప్​ పోటీల (state-level football championship competition) ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఫుట్​బాల్​ అంటే ఆషామాషీ క్రీడ కాదని.. టెక్నిక్​తో కూడిన ఆట కాబట్టి సాధన చేసినప్పుడే ఆటలో పరిపూర్ణత వస్తుందని పేర్కొన్నారు. చదువుతోపాటు క్రీడలు అవసరమని రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది రూ.350కోట్ల నిధులను క్రీడాభివృద్ధి కోసం కేటాయించిందని చెప్పారు.

    Nizamabad CP | ప్రథమ స్థానం సాధించిన రంగారెడ్డి..

    ఫుట్​బాల్​ టోర్నీలో (football tournament) రంగారెడ్డి ప్రథమస్థానం సాధించగా.. నిజామాబాద్​ జట్లు రెండోస్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా జట్లకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ సంఘం కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య, జిల్లా ఫుట్సం​బాల్​ సంఘం అధ్యక్షుడే ఖుద్దూస్​, ఫుట్​బాల్​ కోచ్​ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...