- Advertisement -
HomeUncategorizedTGSRTC | పండుగల నేపథ్యంలో సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక బస్సులు

TGSRTC | పండుగల నేపథ్యంలో సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక బస్సులు

- Advertisement -

అక్షరటుడే ఇందూరు: TGSRTC | రాఖీ పౌర్ణమి(Rakhi pournami), వరలక్ష్మి వ్రతం (varalaxmi Vratham) పండుగల నేపథ్యంలో సికింద్రాబాద్​ నుంచి ఉమ్మడి జిల్లాకు ప్రత్యేక బస్సులు ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్​ (RTC Nizamabad Region) ఆర్ఎం జ్యోత్స్న తెలిపారు.

ఈనెల 7 నుంచి 9వ తేదీ వరకు సికింద్రాబాద్ (Secunderabad) నుంచి నిజామాబాద్, ఆర్మూర్, బాన్సువాడ (banswada), కామారెడ్డి, బోధన్​కు రెగ్యులర్ బస్సులతో పాటు అదనపు బస్సులను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఆర్మూర్​కు 20, బోధన్​కు 31, నిజామాబాద్​కు 35, బాన్సువాడకు 19, కామారెడ్డికి 44 బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు. కావున ప్రయాణికులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News