ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిSub collector Kiranmai | భూభారతితో సమస్యల పరిష్కారం

    Sub collector Kiranmai | భూభారతితో సమస్యల పరిష్కారం

    Published on

    అక్షరటుడే, బాన్సువాడ: Sub collector Kiranmai | పట్టా భూములను సాదాబైనామాల ద్వారా కాకుండా కొనుగోలు చేసిన వెంటనే నేరుగా తహశీల్దార్​ కార్యాలయాలకు వెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సబ్ కలెక్టర్ కిరణ్మయి సూచించారు. నస్రుల్లాబాద్ మండలం సంగెం గ్రామంలో గురువారం భూభారతి (Bhubarathi) రెవెన్యూ సదస్సును సందర్శించారు.

    ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, భూ సమస్యల పరిష్కారానికి భూభారతి ద్వారా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తహశీల్దార్ సువర్ణ, ఆర్ఐ వెంకటేశ్​, మాజీ ఎంపీపీ విఠల్, పెరిక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...