ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Simhachalam | నిజరూపంలో దర్శనమిస్తున్న సింహాద్రి అప్పన్న

    Simhachalam | నిజరూపంలో దర్శనమిస్తున్న సింహాద్రి అప్పన్న

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Simhachalam | విశాఖ vishaka జిల్లా సింహాద్రి అప్పన్న appanna భక్తులకు నిజరూపంలో దర్శనమిస్తున్నారు. దీంతో వరాహ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకోవడానికి భారీ ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. స్వామివారికి విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఓ వైపు జోరు వర్షం పడుతున్న భక్తులు స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. అనువంశిక ధర్మకర్తచ ఆలయ ఛైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజు, కుటుంబ సభ్యులు అప్పన్న స్వామి నిజరూప తొలి దర్శనం చేసుకున్నారు. కాగా స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులపై గోడ కూలడంతో ఏడుగురు మృతి చెందిన విషయం తెలిసిందే.

    More like this

    YS Jagan | చంద్రబాబు పాలనపై విరుచుకుపడ్డ జగన్​.. ప్రభుత్వం ఉందా అని ఆగ్రహం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : YS Jagan | ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (AP CM Chandra Babu)...

    India-Pakistan | మ‌రో నాలుగు రోజుల్లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌.. ఇంకా అమ్ముడుపోని టిక్కెట్స్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : India-Pakistan | అంతర్జాతీయ క్రికెట్‌(International Cricket)లో హై వోల్టేజ్‌గా పేరొందిన భారత్ vs పాకిస్తాన్...

    Apple iPhone 17 | ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ఐఫోన్ 17 సిరీస్ విడుదల.. అతి సన్నని మొబైల్ ఫీచర్లు, ధర వివ‌రాలు ఇవే

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Apple iPhone 17 | టెక్ ప్రియులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న Apple iPhone...