ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Mla Rakesh reddy | ఆర్మూర్​లో శ్యామా ప్రసాద్​ ముఖర్జీ వర్ధంతి

    Mla Rakesh reddy | ఆర్మూర్​లో శ్యామా ప్రసాద్​ ముఖర్జీ వర్ధంతి

    Published on

    అక్షరటుడే, ఆర్మూర్: Mla Rakesh reddy | శ్యామా ప్రసాద్​ ముఖర్జీ వర్ధంతిని (Shyama Prasad Mukherjee) సోమవారం ఎమ్మెల్యే క్యాంప్​ కార్యాలయంలో నిర్వహించారు. ఎమ్మెల్యే రాకేష్​ రెడ్డి శ్యామాప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీలో 1951లో జాతీయ జన సంఘ్​ పార్టీ ఏర్పాటు చేసి.. హిందుత్వాన్ని నలుదిశలా వ్యాప్తి చేశారన్నారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణాధ్యక్షుడు బాలు, సీనియర్​ నాయకులు నూతల శ్రీనివాస్​ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి జస్సు అనిల్​, కలిగోట గంగాధర్​, రాష్ట్ర కౌన్సిల్​ మెంబర్​ కొత్తూరు గంగాధర్​, ప్రధాన కార్యదర్శులు గుగులోత్​ తిరుపతి నాయక్​ తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Revanth meet Nirmala | కళాశాల్లో అత్యాధునిక ల్యాబ్​ల ఏర్పాటుకు రూ. 9 వేల కోట్లు..!

    అక్షరటుడే, హైదరాబాద్: Revanth meet Nirmala : తెలంగాణ విద్యా రంగంలో స‌మూల‌ మార్పులు తేవ‌డానికి తాము చేస్తున్న‌...

    Nara Lokesh | కేటీఆర్​ను కలిస్తే తప్పేంటి.. ఏపీ మంత్రి లోకేష్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​ను కలిస్తే...

    Kamareddy | తల్లికి తలకొరివి పెట్టేందుకు కొడుకు వస్తే వెళ్లగొట్టిన గ్రామస్థులు.. ఎందుకో తెలుసా..?

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | తల్లిని కంటికి రెప్పలా కాపాడుకొని ఆసరాగా ఉండాల్సిన కొడుకు ఇరవై ఏళ్ల క్రితం...