Teachers training | 20 నుంచి ఉపాధ్యాయులకు రెండో విడత శిక్షణ

అక్షరటుడే, ఇందూరు​: Teachers training | ఉపాధ్యాయులకు ఈ నెల 20 నుంచి రెండో విడత శిక్షణ నిర్వహించనున్నట్లు డీఈవో అశోక్​(Deo ashok) తెలిపారు. ఇందుకు సంబంధించిన సన్నాహక సమావేశాన్ని సోమవారం బోర్గాం(పి) ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు విడత శిక్షణ కోసం సెంటర్​ ఇన్​ఛార్జీలు, ఆర్​పీలు సెషన్​ వారీగా అంశాలపై అవగాహన కల్పించేందుకు సిద్ధం కావాలని సూచించారు. ఎటువంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం డైట్​ ప్రిన్సిపాల్​ […]

అక్షరటుడే, ఇందూరు​: Teachers training | ఉపాధ్యాయులకు ఈ నెల 20 నుంచి రెండో విడత శిక్షణ నిర్వహించనున్నట్లు డీఈవో అశోక్​(Deo ashok) తెలిపారు. ఇందుకు సంబంధించిన సన్నాహక సమావేశాన్ని సోమవారం బోర్గాం(పి) ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు విడత శిక్షణ కోసం సెంటర్​ ఇన్​ఛార్జీలు, ఆర్​పీలు సెషన్​ వారీగా అంశాలపై అవగాహన కల్పించేందుకు సిద్ధం కావాలని సూచించారు. ఎటువంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం డైట్​ ప్రిన్సిపాల్​ శ్రీనివాస్​ మాట్లాడుతూ ట్రైనింగ్​ను సమర్థవంతంగా నిర్వహించాలని ఆర్​పీలకు సూచించారు. సమావేశంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సీహెచ్​ శంకర్​, ఏఎంవో తదితరులు పాల్గొన్నారు.

Related articles

CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డికి మరో అరుదైన గౌరవం.. హార్వర్డ్​లో ప్రసంగించే అవకాశం!

అక్షరటుడే, హైదరాబాద్​: CM Revanth Reddy | తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Telangana Chief Minister Revanth Reddy కి అంతర్జాతీయ...

The Wedding of VIROSH : పెళ్లి చేసుకోనున్నట్లు ప్రకటించిన విజయ్-రష్మిక.. ఎప్పుడంటే!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: The Wedding of VIROSH | టాలివుడ్​ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక ఎట్టకేలకు తమ వివాహ బంధం వేడుకను ప్రకటించారు....

Flag march | బాన్సువాడలో ఫ్లాగ్​ మార్చ్​.. 19 మంది నిందితుల అరెస్టు

అక్షరటుడే, బాన్సువాడ: Flag march | కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ఇటీవల చోటుచేసుకున్న ఘటన నేపథ్యంలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులను జిల్లా పోలీస్...

Hydraa Commissioner Ranganath | రూ.70 వేల కోట్లకు పైగా విలువైన 1,350 ఎకరాల స్థలాలను రక్షించాం : హైడ్రా కమిషనర్​ రంగనాథ్​

అక్షరటుడే, హైదరాబాద్​: Hydraa Commissioner Ranganath | గ్రేటర్​ హైదరాబాద్​లో ఇప్పటివరకు దాదాపు 1,350 ఎకరాల స్థలాలను కబ్జాదారుల కోరల నుంచి కాపాడినట్లు హైడ్రా కమిషనర్...