ePaper
More
    HomeతెలంగాణKotagiri | రైతులు యూరియా వినియోగం తగ్గించాలి

    Kotagiri | రైతులు యూరియా వినియోగం తగ్గించాలి

    Published on

    అక్షరటుడే, కోటగిరి : Kotagiri | రైతులు పంటల సాగులో యూరియా (urea) వాడకం తగ్గించాలని శాస్త్రవేత్తలు సూచించారు.

    రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా గురువారం పోతంగల్ మండలంలోని హెగ్డోలి గ్రామంలో కృషి విజ్ఞాన కేంద్రం రుద్రూర్ శాస్త్రవేత్తలు (Krishi Vigyan Kendra Rudrur scientists), వ్యవసాయ శాఖ (Agriculture Department) ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సస్యరక్షణ శాస్త్రవేత్త పి విజయ్ కుమార్ మాట్లాడుతూ.. నేల ఆరోగ్య పరిరక్షణ, పచ్చి రొట్ట, అధిక రసానిక ఎరువుల వాడకంతో నష్టాలు, తదితర అంశాలపై వివరించారు. కార్యక్రమంలో విస్తరణ శాస్త్రవేత్త, డా శ్వేత, వ్యవసాయ అధికారిణి నిషిత, ఏఎంసీ చైర్మన్, హన్మంత్, పుప్పాల శంకర్, పశు వైద్య అధికారి సురేష్, అభ్యుదయ రైతులు నాగం సాయిలు, అర్జున్ రావు, సాయినాథ్, శివరాజ్ ,శంకర్, రైతులు, తదితరులు, పాల్గొన్నారు.

    More like this

    Nandipet | వెల్మల్​ గ్రామానికి బాడీ ఫ్రీజర్​ అందజేత

    అక్షరటుడు, నందిపేట్ ​: Nandipet | వెల్మల్(Velmal)​ గ్రామానికి బాడీ ఫ్రీజర్​ను మంగళవారం అందజేశారు. నందిపేట మండలం కేదారీశ్వర...

    Rohith Sharma | అర్ధ‌రాత్రి ఆసుప‌త్రికి వెళ్లిన రోహిత్ శ‌ర్మ‌.. అభిమానుల్లో ఆందోళ‌న‌, అస‌లు వాస్తవం ఇది!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rohith Sharma | టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ సోమవారం అర్ధరాత్రి ముంబయిలోని...

    Allu Aravind | అల్లు అరవింద్‌కు జీహెచ్ఎంసీ షోకాజ్ నోటీసులు.. ‘అల్లు బిజినెస్ పార్క్’పై వివాదం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Allu Aravind | అల్లు ఫ్యామిలీకి కాంగ్రెస్ ప్ర‌భుత్వం(Congress Government) షాకుల మీద షాకులు...