ePaper
More
    HomeతెలంగాణRythu Bharosa | ఏడు ఎకరాల వరకు రైతు భరోసా జమ

    Rythu Bharosa | ఏడు ఎకరాల వరకు రైతు భరోసా జమ

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Rythu Bharosa | వానాకాలం సాగు సీజన్​కు సంబంధించి రైతు భరోసా (Rythu Bharosa) నిధులను ప్రభుత్వం వేగంగా విడుదల చేస్తోంది. తొమ్మిది రోజుల్లో రూ.9 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఈ మేరకు ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోంది. శుక్రవారం మరో రూ.905.89 కోట్లను రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది.

    ఐదు నుంచి ఏడు ఎకరాల్లోపు భూమి ఉన్న 2.64 లక్షల మందికి ఎకరాకు రూ.6 వేల చొప్పున జమ చేసింది. ఇప్పటి వరకు ప్రభుత్వం ఐదు రోజుల్లో రూ.7310.59 కోట్లు రైతు భరోసా కింద విడుదల చేసింది. 65.12 లక్షల మంది రైతులకు రైతు భరోసా జమ అయింది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాగు పనులు ప్రారంభం కాకముందే డబ్బులు పడుతుండటంతో ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...