ePaper
More
    HomeతెలంగాణRTC Strike | ఆర్టీసీ ఉద్యోగుల్లారా.. ఏ పథకం ఆపమంటారో చెప్పండి..: సీఎం రేవంత్

    RTC Strike | ఆర్టీసీ ఉద్యోగుల్లారా.. ఏ పథకం ఆపమంటారో చెప్పండి..: సీఎం రేవంత్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:RTC Strike | రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉన్న పరిస్థితుల్లో ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె(Strike)కు వెళ్తామని అంటున్నారని.. వారి డిమాండ్ల కోసం రాష్ట్రంలో ఏ పథకాన్ని ఆపాలో వారే నిర్ణయించాలని సీఎం రేవంత్​రెడ్డి(CM Revanth Reddy) అన్నారు.

    హైదరాబాద్​లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సమ్మె పేరుతో ప్రజల గుండెల్లో చురకత్తులు పొడవవద్దని సూచించారు. ఆర్టీసీ ఉద్యోగులు (RTC Employees) సమ్మె చేస్తే తెలంగాణ దివాళా రాష్ట్రంగా మారుతుందని అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి కొందరు ఫామ్​హౌస్(Farmhouse)లో నిద్రపోతున్నారని విమర్శించారు. ప్రజలకు ఇబ్బంది పెట్టే ఏ సంస్థ కూడా భవిష్యత్తులో మనుగడ సాధించలేదని స్పష్టం చేశారు. మీకు(ఆర్టీసీ సిబ్బందికి) జీతాలు ఇస్తున్న ప్రజలే తమకు ఉద్యోగాలు ఇచ్చారని గుర్తు చేశారు.

    More like this

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...

    attempted to murder | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల కఠిన కారాగారం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: attempted to murder : భార్యపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల కఠిన కారాగార...

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...