ePaper
More
    HomeజాతీయంTirumala Dairy | రూ.40 కోట్ల మోసం.. తిరుమల డెయిరీ మేనేజర్​ ఆత్మహత్య

    Tirumala Dairy | రూ.40 కోట్ల మోసం.. తిరుమల డెయిరీ మేనేజర్​ ఆత్మహత్య

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tirumala Dairy | చెన్నై(Chennai)లోని తిరుమల డెయిరీ మేనేజర్​ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏపీలోకి విశాఖపట్నంకు చెందిన నవీన్‌ బొల్లినేని(37) చెన్నై మాధవరంలోని తిరుమల డెయిరీ(Tirumala Dairy)లో ట్రెజరీ మేనేజరుగా పని చేస్తున్నాడు. అయితే కంపెనీలో ఇటీవల రూ.40 కోట్ల మోసం జరిగింది. మనీ లాండరింగ్(Money Laundering)​ జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో విచారణకు హాజరు కావాలని పోలీసులు నవీన్​కు నోటీసులు అందించారు.

    Tirumala Dairy | ఈ మెయిల్​ పంపి..

    కంపెనీ లెక్కల్లో నవీన్​ రూ.40 కోట్లు మోసానికి(Rs. 40 Crore Fraud) పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో తాను డబ్బు తిరిగి ఇస్తానని నవీన్​ ఒప్పుకున్నట్లు సమాచారం. అయితే డబ్బులు ఆయన తిరిగి ఇవ్వలేకపోయాడు. ఈ క్రమంలో పోలీసులు నోటీసులు(Police Notice) అందించడంతో నవీన్‌ పుళల్‌ బ్రిటానియానగర్‌లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకు ముందు నవీన్​ తన సోదరికి ఈ మెయిల్​ పంపాడు. దీంతో కుటుంబ సబ్యులు వచ్చి చూసే సరికే నవీన్​ మృతి చెందాడు. తనను కొంతమంది అధికారులు బెదిరిస్తున్నారని ఈ మెయిల్​లో ఉన్నట్లు సమాచారం.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...