Homeతాజావార్తలుConstable murder case | రియాజ్​ ఎన్​కౌంటర్​పై ప్రజల సంబరాలు

Constable murder case | రియాజ్​ ఎన్​కౌంటర్​పై ప్రజల సంబరాలు

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ​: constable murder case | కానిస్టేబుల్​ హత్య కేసు నిందితుడు, రౌడీ షీటర్​ రియాజ్​ ఎన్​కౌంటర్​పై ప్రజలు సంబరాలు చేసుకున్నారు. నిందితుడు రియాజ్​ ఆస్పత్రి నుంచి తప్పించుకునే క్రమంలో పోలీసులు ఎన్​కౌంటర్​ చేసిన విషయం తెలిసిందే. పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసుల నుంచి వెపన్​ లాక్కుని దాడికి యత్నించాడు. ఈ క్రమంలో పోలీసుల నుంచి వెపన్​ లాక్కుని దాడికి యత్నించాడు. కాగా.. ఆత్మరక్షణలో భాగంగా నిందితుడు రియాజ్​పై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో రియాజ్​ హతమయ్యాడు. దీంతో ప్రజలు సంబరాలు చేసుకున్నారు. నిజామాబాద్​ జిల్లా కేంద్రంలోని జనరల్​ ఆస్పత్రి ఎదుట పటాకులు కాల్చారు. దీపావళి రోజు నిజమైన నరకాసుర వధ జరిగిందంటూ వ్యాఖ్యానించారు.