ePaper
More
    HomeతెలంగాణBodhan Sub-Collector | రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి

    Bodhan Sub-Collector | రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి

    Published on

    అక్షరటుడే, కోటగిరి : Bodhan Sub-Collector | ప్రభుత్వం భూభారతిపై అవగాహన కోసం నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని బోధన్‌ సబ్‌ కలెక్టర్‌ వికాస్‌ మహతో (Bodhan Sub-Collector Vikas Mahatho) అన్నారు.

    బుధవారం రుద్రూర్‌ మండలంలోని (Rudrur mandal) రాయకుర్‌లో జరిగిన రెవెన్యూ సదస్సుకు హాజరై రైతులతో మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతుల భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం భూభారతి చట్టం BhuBharati website అమలు చేస్తోందని, నిర్దేశిత గడువులోపు సమస్యలు పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ తారాబాయి, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...